తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వాసులు ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, ఉమా ఆర్థిక సహకారంతో విద్యానగర్ కాలనీలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు �
బడికి డుమ్మా కొడితే ఇక పేరు తొలగించడమే. విద్యార్థులు ప్రతి రోజు పాఠశాలకు వెళ్లి చదువుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల�
పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన క�
ఐఐటీ హైదరాబాద్లో గురువారం ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ ఫెయిర్ 2023 వేడుకలా జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు ఫెయిర్లో పాల్గొని తమ ఆవిష్కరణలను ప్రదర్శించా�