ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. కార్పొరేట్ స్కూల్స్కు తగ్గకుండా ‘మన ఊరు-మన బడి’ కింద బడుల రూపురేఖలు మార్చింది.
పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనిత�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’లో భాగంగా ర�
ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సూచించారు.