Rajasthan: 25 రోజులు దాటినా మంత్రి మండలిని ఎందుకు ఏర్పాటు చేయలేదని రాజస్థాన్ కాంగ్రెస్ నేత గోవింద సింగ్ ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు అందరూ ఖాళీగా కూర్చున్నారని, కొందరు ఆఫీసర్లు ఢిల్లీకి వెళ్లే ప్రయ
రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ డోటాస్ర కుమారులు అభిలాశ్, అవినాశ్లకు ఈడీ సమన్లు ఇచ్చింది. గోవింద్ విద్యా శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ల లీకేజ్ కేసుల
ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్సింగ్ దోతాస్ర సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీ, ఆరెస్సెస్తో అంటకాగుతున్నారని గోవింద్సింగ్ తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్�
స్వయంగా వెల్లడించిన రాజస్థాన్ బీజేపీ నేత గోవధకు పాల్పడితే ఎవరినైనా చంపేయండి బెయిల్పై బయటకు తెస్తా పార్టీ కార్యకర్తలకు పిలుపు వీడియో వైరల్.. కేసు నమోదు జైపూర్, ఆగస్టు 20: చట్టాలు, కోర్టులంటే లెక్కలేని