రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన టీజీ ఈసెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయిలో 1,3,4 ర్యాంకులు సాధించారు. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో
రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ�
దేవరకొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మరోసారి గెలిపిస్తే మి�
వనపర్తి అంటేనే టక్కున గుర్తొచ్చేది ఎడ్యుకేషన్.. దశాబ్దాల నుంచి విద్యనందించే కుసుమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 1959లోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటైంది. అప్పటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ ఈ కాల�
రాష్ట్రంలోని 16 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోని 31 కోర్సులు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపును దక్కించుకొన్నాయి. గతంలో మూడు కాలేజీలకు ఈ గుర్తింపు లభించగా, తాజాగా మరో 16 కళాశాలలు ఈ �
పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు.
ఏడాది నుంచి సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్కు గ్రీన్సిగ్నల్ 1400 పైగా మురిగిపోయే సీట్ల భర్తీకి అనుమతి రిజిస్ట్రేషన్కు నేడు తుది గడువు హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో �