రంగారెడ్డిజిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం నేటితో ముగియనున్నది. ఈ ఏడాది ఫిబ్రవరితో సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో పాలనా వ్యవస్థ గాడితప్పింది. ‘ప్రజలే పరిపాలకులు’ అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోయింది. పంచాయతీ పాలనకు మూలమైన ప్రజాప్రతినిధులే లేకపోవడంతో పాలనలో పూర్తి శ�
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనకు ఏడాది కావస్తున్నది. గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు నిధులు విడుదల కావడం లేదు. దీంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయి. నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శు