భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గౌతం గంభీర్ను టెస్టుల్లో తొలగించి ఆ బాధ్యతలను దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు అప్పగిస్తారని వస్తున్న వార్తలపై బీసీసీఐ స్పందించింది.
ఏడాది వ్యవధిలోనే స్వదేశంలో రెండు టెస్టు సిరీస్ల్లోనూ వైట్వాష్నకు గురైన భారత జట్టు ప్రదర్శనపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిందా? అందరూ వేలెత్తి చూపిస్తున్నట్టుగానే హెడ్కోచ్ గౌతం గంభీర్ప�
భారత క్రికెట్ జట్టుకు హెడ్కోచ్ రేసులో ఉన్న గౌతం గంభీర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. మంగళవారం బీసీసీఐ ఆధ్వర్యంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. గంభీర్ను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది.
రెండో టీ20లో భారత ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. కఠినమైన పిచ్ల మీద స్ట్రయిక్ రొటేట్ చేయడం ఇషాన్ నేర్చుకోవా�