సుందర్ పిచాయ్ వెల్లడి న్యూఢిల్లీ, మే 27: చౌక స్మార్ట్ఫోన్ను అందుబాటులో తెచ్చేందుకు తమ భాగస్వామ్య సంస్థ జియోతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే ఎంట్రీలెవల్, చ�
ఉద్యోగ అనుమతుల పునరుద్ధరణకు న్యాయపోరాటం వాషింగ్టన్: మే 15: అమెరికాలో భారతీయులకు, వారి కుటుంబాలకు ఎంతగానో మేలు కలిగించే ‘హెచ్-4 వీసాదారుల ఉద్యోగ అనుమతుల’ పునరుద్ధరణకు గూగుల్ నడుంబిగించింది. 30 ఇతర టెక్ క
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గూగుల్ ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. ఒకవేళ ఎవరైనా వినియోగదారులు గూగుల్ సేవలను పొందాలనుకుంటే జూన్ 1 నుంచి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది
బెంగళూరు, మే 7: చిరువ్యాపారస్తులకు ఆన్ లైన్ లో బిజినెస్ ఎలా చేయాలి అనే దానిపైఓ కోర్సును ప్రవేశ పెట్టింది. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ లో బిజినెస్ నడుస్తుండటంతో గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పై వ్యాపారులకు
ప్రపంచంలోనే ఒకప్పుడు టాప్ సెర్చ్ ఇంజిన్గా నిలిచిన యాహూను కొనుగోలు చేసి గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తున్నది
బెంగళూరు,మే1: గూగుల్ సంస్థకు కరోనా కలిసి వచ్చింది. సంవత్సరంలో 7,400 కోట్ల రూపాయలు ఆదా చేసింది. గూగుల్ సంస్థతమ ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి కోట్లాది రూపాయలుఖర్చు చేస్తుంటుంది. అయితే తమ
గూగుల్ సంస్థలో వేధింపులు పెరిగిపోతున్నాయట. తమను ఆదుకోని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు.