నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన సీనియర్ అడ్వకేట్, దివంగత బొడ్డు సత్తయ్య మూడవ వర్ధంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ కేంద్రంలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన కాస్య వి
గొల్లకురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని తెలంగాణ గోట్స్ అండ్ షీప్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోసింది. సబ్బండ వర్ణాల ఉపాధి కోసం ఆర్థికంగా చేయూతనందిస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గొల్లకురుమల బతుకులు మారాలి.. వలసలు ఆగాలె.. వలస వెళ్లినవారు వాపస్
ల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
రెండో దశ గొర్రెల పంపిణీ కోసం రూ.6,125 కోట్లు మంజూరు అవకతవకలు జరుగకుండా జియో ట్యాగింగ్ తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయాదవ్ మిర్యాలగూడ టౌన్/ త్రిపురారం, ఫిబ్రవరి 8 : గ�