కీలక మైనింగ్ రంగంలో ప్రవేశించాలని తహతహలాడుతున్న సింగరేణి సంస్థ తొలి అడుగేసింది. కర్ణాటకలో గల దేవదుర్గ్లోని బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్స్ పొందింది.
Venezuela | సెంట్రల్ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అ
ఒడిశాలోని (Odisha) మూడు జిల్లాల్లో బంగారు గనులు (Gold Mines) బయటపడ్డాయి. రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా, మయూర్భంజ్, డియోగఢ్ జిల్లాల్లో గనులను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), డైరెక్టరేట్ ఆఫ్ మైన్కు చెందిన సర్�
కర్ణాటకలోని హట్టి ప్రాంతంలో బంగారు గనుల కింద అతి విలువైన ప్లాటినం, కాపర్-పల్లాడియం మిశ్రమ లోహ నిల్వలు ఉన్నాయని హైదరాబాద్కు చెందిన భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పరిశోధకులు తేల్చారు
న్యూఢిల్లీ : అడ్డంకులను అధిగమిస్తే భారత్లో వార్షిక బంగారం ఉత్పత్తి గణనీయంగా పెంచవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించి,