ఆసియా పారా క్రీడల్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో ఈ ఓరుగల్లు బిడ్డ మహిళల 400 మీటర్ల (టీ20) పరుగు పందెంలో 56.69 సెకన్లలో లక్ష్
థామస్ కప్ జోష్తో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ చిరాగ్ శెట్టి ధీమా వ్యక్తం చేశాడు. 2018 కామన్వెల్త్ ప్రదర్శనను మరోసారి చేసి పురుషుల డబుల్స్లో మరో స్వర్ణం చేజిక్కిం�
గ్వాటెమాల సిటీ: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టోక్యో ఒలింపిక్స్కు చివరి అర్హత టోర్నీ అయిన ప్రపంచకప్లో దీపికా కుమారి, అంకితా భక్త్, కోమలికా బారీతో కూడిన భారత రికర�