గతకొద్ది నెలలుగా దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి వచ్చే పెట్టుబడులు క్రమేణా క్షీణిస్తున్న విషయం తెలిసిందే. అయితే గత నెల జూన్లో 24 శాతం పెరిగి ఫండ్ ఇన్ఫ్లో రూ.23,587 కోట్లుగా నమోదైంది.
బంగారం, వెండి ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్) పెట్టుబడిదారులకు సిరులు కురిపిస్తున్నాయి. మదుపరులకు తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోల్లో వైవిధ్యానికి బాగా కలిసొస్తున్న ఈ గోల్డ్-సిల్వర్ ఈటీఎఫ్�
బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి. బుధవారం మునుపెన్నడూ లేనివిధంగా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు దేశ రాజధాని నగరం ఢిల్లీలో రూ.77,850 పలికింది. మంగళవా రం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.900 ఎగిసింది.
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పరితపించని తల్లిదండ్రులుండరు. అయితే వారికోసం పొదుపు, మదుపు మార్గాలను ఎంచుకోవడంలో మాత్రం చాలామంది తల్లిదండ్రులకు సందేహాలనేకం. అయితే ఏ ఒక్క సాధనంలోనో కాకుండా వివిధ దీర్ఘకాల
న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్�
ఫిబ్రవరిలో రూ.491 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ, మార్చి 11: గత నెల ఫిబ్రవరిలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి మదుపరులు రూ.491 కోట్ల పెట్టుబడులను తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశ�