హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై గోద్రెజ్ కన్నేసింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ)కు చెందిన 7.8 ఎకరాల భూమిని ఈ-వేలం ద్వారా విక్రయించగా, రూ.547 కోట్లకు సదరు సంస్థ కొన్నది మరి. ఎకరం రూ.70 కోట్లు పలక�
గోద్రేజ్ ఇంటిరియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 104 నూతన స్టోర్లను తెరవబోతున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు.
హైదరాబాద్లో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్లోనే భారీ ప్రాజెక్టులకు అధిక ప్రాధ్యానతనిచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం దక్షిణాదిలోనూ భార�
యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన శనివారం ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. తొలుత హెలికాఫ్టర్లో కొణిజర్ల మండలం అంజనాపురం చేరుకున్నారు.
ప్రము ఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానీయా ఆధ్వర్యంలో నడుస్తున్న రేమండ్ కన్జ్యూమర్ కేర్ వ్యాపారం నుంచి వైదొలిగింది. ఈ విభాగాన్ని గోద్రేజ్ గ్రూపు కొనుగోలు చేసింది. కామసూత్ర, ప్రీమియం పేర్లతో కండోమ్