హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆయల కమిటీ ఏర్పాట్లు చేసింది. యేటా ఆషాఢ మాసంలో క్వారీలోని దుర్గాదేవి ఆలయ వార్షి�
పట్టణంలో దేవీశరన్నవ రాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం 8వ రోజు పట్టణంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీ మాతా శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిక కుంకుమార్చ న, ప్రత్
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో, మండపాల్లో కుంకుమ పూజలు, అలంకారాలు, అన్నదానాలు చేశారు.
పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్
బుద్గాం: జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గాదేవి విగ్రహం లభ్యమైంది. బుద్గాంలోని ఖాన్ సాహిబ్లో ఆ విగ్రహం చిక్కింది. రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ ముస్తాక్ అహ్�