మహారాష్ట్రలో కరుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులెవరూ వెళ్లకూడ
Banakacherla Project | ఏపీ ప్రభుత్వం అక్రమంగా పోలవరం నుంచి చేపడుతున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రేపు 18వ తేదీన బుధవారం నాడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని నీటి పారుదల �
మంజీర, గోదావరి నదులు మళ్లీ ఉప్పొంగాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో మిగులు జలాలను దిగువక�
ఏటా గల గలా పారేటి గంగమ్మ తల్లి.. ఈఏడాది నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి, హరిద్రా, మంజీరా నదులు ఒకేచోట కలిసే త్రివేణి సంగమ క్షేత్రం చుక్క నీరు లేక బీటలువారి నల్లమట్టి దర్శనమిస్తున్�
ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఏడేండ్లెందుకు? 50 లెటర్లు రాసినా రిజర్వేషన్ల పెంపుపై స్పందించరా? జనగణనలో కులగణన చేయకుంటే వివాదం తప్పదు మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే త