గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టుపై రాష్ర్టానికి చెందిన పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమా�
ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం రాత్రి 11 గంటలకు 49.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా.. బుధవారం ఉదయం 7 గంటలకు 50.30 అడుగులకు చేరింది.
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదిలోకి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ జలాశయం నుంచి భద్రాచలం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి వద�