Godavari Express | గోదావరి ఎక్స్ప్రెస్(Godavari Express) రైల్లో గుండె పోటుతో(Heart attack) ఓ వ్యక్తి మృతి(,Man dies) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సమీపంలో గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయింది. రైల్వే ట్రాక్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనులు చేపట్టింది. ఈనేపథ్యంలో శుక్ర, శనివారాల
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బుధవారం ఉదయం 6.10 గంటలకు బీబీనగర్- ఘట్కేసర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో నాలుగు బోగీలు దెబ్బతిన్నాయి.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.
హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్-ఘట్కేసర్ మధ్య పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్ చేరుకున్నది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ఘట్కేసర్ మండలంలో�
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.