గోదావరి తీర ప్రాంతంలో పలు పర్యాటక ప్రదేశాలను గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు బృందం, స్టూడియో పంచతంత్ర బృందం సభ్యులు తెలిపారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశాల మేరకు రెయి
భద్రాద్రికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి తీరప్ర�
మంచిర్యాల గోదావరి తీరంలో ఈనెల 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు చకచ కా సాగుతున్నాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది.
కన్నాయిగూడెం, జనవరి 8: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గోదావరి తీరం వెంబడి ఆదిమానవులు ఉపయోగించిన ప్రారంభ జీవుల శిలాజాలను గుర్తించినట్టు చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వెల్లడించారు. స్థాని