బీచు పల్లి క్షేత్రం లోని కృష్ణా నదిలో పురా తన విగ్రహాలను మంగళవారం కేంద్రీయ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. కొన్ని రోజులుగా బీచుపల్లి తాగు నీటి పథకం ఇన్టేక్ వెల్ వద్ద కృష్ణా న�
కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద స్థిరంగా కొనసాగుతుండగా, కృష్ణమ్మ బిరాబిరా అంటూ శ్రీశైలానికి తరలివస్తున్నది. ఆదివారం సాయంత్�
గోదావరి, కృష్ణా నదుల నుంచి 45 రోజుల్లో సుమారు 600 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. సాధారణంగా జూలై ఒకటో తేదీ నుంచి నీటి సంవత్సరంగా పరిగణిస్తుంటారు. గోదావరి నదికి ధవళేశ్వరం చివరి ఆనకట్ట కాగా, కృష్ణానదికి విజయవాడలో�
సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు తెలంగాణ నీటి హక్కులను కాలరాసే కుట్రలు టీడీఎఫ్ రౌండ్ టేబుల్సమావేశంలో వక్తల విమర్శ హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం తూట్లు పొడుస్తున్నదన