మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గోదాదేవి-రంగనాథస్వామి వారి కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది.
ఘట్కేసర్ మండలం, ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత శ్రీమన్నారు రంగనాయక స్వామి కల్యాణ వేడుకలు సోమవారం అంగరంగవైభంగా జరిగాయి. ఎదులాబాద్ గ్రామంలో స్వయంభుగా వెలసి భక్తుల కొంగుబంగారం గా నిలిచిన శ్రీగోదాదేవి క�
బీ ర్కూర్ గ్రామశివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, బాన్సువాడ పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భోగి పండుగను పురస్కరించుకొని ధనుర్మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో
జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో ఉన్న ఇందూరు తిరుమలలో గోదాదేవి కల్యాణం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్�
కడ్తాల్ : మండల పరిధిలోని మక్తమాదారం గ్రామంలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో, ధనుర్మాసాన్ని పురస్కరించుకోని గోదాదేవిరంగానాథస్వామి వారి కల్యాణం కనులపండువగా జరిగింది. ఆలయ ముద్రకర�