Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.
Goda Kalyanam | ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో గోదాదేవి శ్రీనివాస కల్యాణ కనులపండువలా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్�
ధనుర్మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు ఆలయాల్లో శనివారం గోదాదేవీ రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. నగరంలోని భగత్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ యాదగిరి సునీల్ రావు-అపర్ణ దంపతులు ముఖ్య �
TTD news | తిరుమలలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడు, ఆండాళ్ అమ్మవారికి కల్యాణం కడు రమణీయంగా నిర్వహించారు.