జీవో 58,59 దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. నివాస స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా జీవో 59 ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలనను శనివారం (నేటి) నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ జీవో ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేకం
Minister Harish rao | ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చని తెలిపారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట�
మల్కాజిగిరి మండల పరిధిలో జీఓ 59 కింద క్రమబద్ధీకరణకు అర్హత సాధించిన లబ్ధిదారులు మార్చి చివరి వరకు డబ్బులు చెల్లించి రెగ్యులర్రైజ్ చేసుకోవాలని తాసీల్దార్ వెంకటేశ్వర్లు సూచించారు.
జీవో 59 దరఖాస్తుల పరిశీలనకుగాను ప్రత్యేక బృందాలను జిల్లా కలెక్టర్ డి.అమయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఆయా శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందితో కూడిన 32 బృందాలను జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశా�
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు