ఆదివాసీలకు నష్టం కలిగించే టైగర్ కన్జర్వేషన్ జీవో నంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ విజయవంతమైంది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జి�
కుమ్రంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో-49 అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఏరియాను, రా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్గా మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో-49పై గిరిజనం కన్నెర్ర చేస్తున్నది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమరశంఖాన్ని పూరించింది.
ఆదివాసీల సాగుభూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన జీవో-49ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.