రైల్వే ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేయడం వల్ల దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచి, ఉత్తమ ఫలితాలు సాధించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు.
GM Arunkumar | వర్షాలకు దెబ్బతిన్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె సెక్షన్లో ట్రాక్ను సిద్ధం చేయాలని సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ ఆదేశించారు. కేసముద్రం, ఇంటికన్నె
ఖమ్మం, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కు�
రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం కాజీపేటలో ఏర్పాటు చేయాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి కనీసం మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma express) భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లోని �
మెదక్ జిల్లాలోని అక్కన్నపేట - మెదక్ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, వారం పదిరోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చా�