సామూహిక వరలక్ష్మీ వ్రతాలు | శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భగా ప్రశాంత్నగర్ కనకదుర్గా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేశారు.
కాశీ విశ్వేశ్వర స్వామి | నాగోల్ డివిజన్ పరిధి శ్రీసాయినగర్ కాలనీలోని శ్రీదుర్గాదేవి దేవాలయం ప్రాంగణంలో శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి శివ పంచాయతన ఆంజనేయ నాగ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని భక్తి, శ్రద్
రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు | కలియుగ దైవం రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం, లింగంపల్లి శ్రీ రఘవేంద్ర బృందావన సమితిలో వైభవంగా జరిగాయి.
వేంకటేశ్వర స్వామి | జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట
జోగులాంబ గద్వాల : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అలంపూర్ క్షేత్రంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంపప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్�
నాగర్కర్నూల్: చెంచుల ఆరాధ్యదైవమైన భౌరపూర్ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కల్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదినాన కనుల పండువగా జరిగింది. ఈ కల్యాణోత్సవానికి ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బ