గ్రేటర్లో జీఐఎస్ సర్వే అబాసుపాలవుతున్నది. గతేడాది జూలైలో ఈ సర్వేను ప్రారంభించగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. 8 నెలలుగా 30 సర్కిళ�
గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సర్వే అటకెక్కిందా? డ్రోన్ సర్వే అంటూ తొలుత హడావుడి చేసిన యంత్రాంగం. .క్షేత్రస్థాయి సర్వే వచ్చే సరికి సదరు ఏజె�
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆస్తుల నుంచి వాటి కొలతల ప్రకారం పూర్తి పన్ను వసూలుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు తమ ఆస్తులను సెల్ఫ్ అసెస్మెంట్ (స్వీయ మదింపు) చేసుకొని పన్�
గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గుర
గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు.
మెరుపు వేగంతో విలువైన భూముల్లోకి చొరబడితే గానీ అధికారులు తేరుకునేలా లేరు. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుందనే విమర్శలతో హెచ్ఎండీఏ అధికారులు కదిలారు.