గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ మరో సర్వేకు సన్నద్ధమైనది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయని అంచనా వేసిన అ
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చిన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్థాయీ సంఘం సమావేశం జరగనున్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
GIS | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తమ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్( GIS )ను నిర్వహిస్తున్న వైజాగ్( Vizag )క�
కబ్జాకు గురైన అటవీ భూములపై రాష్ట్ర సర్కార్ ప్రత్యేక నిఘా పెట్టింది. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా రీ సర్వేకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. జిల్లాలోని అటవీ భూము�