పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాప
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే నల్లగొండ జిల్లా చండూరు నుంచే హస్తం పార్టీని అంతం చేసేలా సమర శంఖం పూరిస్తామని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్య�
త్వరలో జరుగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో దివ్యాంగులకు అవకాశం కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశ పెట్టాలని భారత దివ్యాంగుల హక్క�
రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా, వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష�