గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్కు సిద్ధమైంది. ప్రాపర్టీ ట్యాక్స్ డేటాబె
కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది.
ఆస్తి పన్ను చెల్లింపుదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే జీహెచ్ఎంసీ 5 శాతం రాయితీని ప్రకటించింది.
బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నును సక్రమంగా వసూలు చేయకపోవడంతో పాటు సరైన విధానంలో మదింపు చేయడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్ భవనాలుగా ఆస్తిప�
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ మరిన్ని సంస్కరణలు కొత్తగా ప్రకటించిన 118 వాణిజ్య కారిడార్లలో సర్వే స్పెషల్ టాస్క్ఫోర్స్ తరహాలో ఆస్తిపన్నుమదింపునకు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్ఏసీ