హైదరాబాద్ : అమరగాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి విశేషంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఘంటస�
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి సంవత్సర సందర్భముగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని శంకర నేత్రాల యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి కోరారు. ఘంటసాలకు భారత�
Ghantasala: అమర గాయకుడు, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా 366 రోజులపాటు నిర్వహించతలపెట్టిన ఘంటసాల స్వరరాగ మహాయాగం నిరాటంకంగా 50వ రోజుకు చేరుకుంది. ఘంటసాల
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ రవీంద్రభారతిలో ఘనంగా ఘంటసాల శతజయంతి ఉత్సవాలు రవీంద్రభారతి, నవంబర్ 4: ఘంటసాల సంగీత విద్వాంసుడు మాత్రమే కాదు, గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపా