రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ట్రాన్స్జెండర్లకు ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జీజీహెచ్లో గురువారం ఓపీ సేవలను ప�
ఆపత్కాలంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన రోగులకు వరంగా మారుతున్నది. ఓపీ సేవలు రోజుకు 1500 దాటుతుండడం.. నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడానికి నిదర్శంగా నిలుస్తున్నది.
ఏపీ హోంమంత్రి సుచరిత | తాడేపల్లి మండలం సీతానగర్ లైంగిక దాడి ఘటన బాధితురాలిని ఏపీ హోంమంత్రి మేకటోటి సుచరిత, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి తానేటి వనితతో కలిసి గుంటూరు జీజీహెచ్లో పరామర్శించారు.
సూపరింటెండెంట్పై బదిలీ వేటు | లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూర్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్పై బదిలీ వేటు పడింది. ఆయనను తిరుపతి రుయా దవాఖానకు బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జార