న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. వైరస్ ప్రభావంతో ఎక్కువ మంది కరోనా రోగులు ఆక్సిజన్పై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రా�
బెర్లిన్ : కరోనా వైరస్ కేసులు తిరిగి విజృంభిస్తుండటంతో జర్మనీలో నియంత్రణలను కఠినతరం చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా కొద్దికాలం పాటు లాక్డౌన్ విధించేందుకు ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ సానుకూలంగా ఉన్�
బెర్లిన్: జర్మనీలో మళ్లీ లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ సెలవు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్రజలు ఇండ్లకే పర�
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. గతంలో కరోనా బారినపడిన ఆయన శుక్రవారం ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ‘నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన ఆస్ట
బెర్లిన్, మార్చి 15: ఆక్స్ఫర్డ్ టీకాపై ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నా�