పాలకుల అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాజకీయ నేతల వారసుల విలాస జీవితాలు, ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు, పెరిగిపోతున్న నిరుద్యోగిత వంటి అనేక సమస్యలు యువజనులలో అసహనానికి, ఆగ్రహానికి దారితీస్తూ ప్రపంచవ్యాప్�
నేపాల్లో సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. వేలాంది మంది జనరేషన్ జెడ్ ఆందోళనకారుడు సోమవారం దేశ రాజధాని కాఠ్మాండులో చేపట్టిన ఉ
మనదేశంలో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. భోజనంగానే కాకుండా.. ఆచార వ్యవహారాలు, మత విశ్వాసాల్లోనూ ఆహారం కీలకంగా కనిపిస్తుంది. విలువలు, సంస్కృతి, సౌకర్యంతోపాటు గుర్తింపును కూడా ప్రతిబింబిస్తుంది.