AP CM Jagan | సోషల్మీడియా ట్రోల్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి గురించి ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. సోషల్మీడియాలో వ్యవస్థ ఎంతగా దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్యే నిదర్శనమని తెలిపారు.
AP News | వైసీపీ పథకాలను పొగిడినందుకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గీతాంజలిపై అసభ్యంగా పోస్టులు పెట్టిన ఇద్దరిని తెనాలి పోలీసులు అరెస్�
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్కు ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజాహెగ్డే ,ప్రియమణి ,యాంకర్ శ్రీము�