Bomb Threats | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threats) కొనసాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని హైకోర్టులకు (High Courts) వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.
బీజేపీ పాలిత అస్సాం ప్రభుత్వం చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎప్పుడో జరిగిన బాల్య వివాహాలపై ఇప్పుడు కేసులు నమోదు చేసి మగవారిని అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు పోక్సో చట్టం కింద �
గౌహతి : అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత శర్మపై ఎన్నికల సంఘం 48 గంటల నిషేధం విధించింది. రెండు రోజుల పాటు ఎటువంటి ప్రచారంలో పాల్గొనరాదు అని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నది. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ చ