కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇవ్వటంతో మహిళలు పెద్దఎత్తున ముందుకొచ్చి ఆ పార్టీకి ఓట్లు వేశారు. తీరా అధికారం చేపట్టాక కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి నట్టేట ము�
సామాన్యుడి నడ్డివిరుస్తూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నది. ఇంధన ధరలను పెంచడంలో ప్రపంచంలో మరే ఇతర నాయకుడికి అందనంత ఎత్తులో ప్ర�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంపై జిల్లావ్యాప్తంగా బుధవారం నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచి సామాన్యుల నడ్డీ విరుస్తున్నదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. సవరించిన చార్జీల ప్రకారం 19 కేజీల సిలిండర్ ధర రూ.41 తగ్గింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,762, ముంబైలో 1,713.50, చెన్నైలో 1,921.50 రూపాయలకు �
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు సచ్చేదిన్ దాపురించిందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ( MP Ranjith Reddy ) మండిపడ్డారు. దేశ ప్రజలు జీడీపీ పెంచాలని ఆశిస్తుంటే కేంద్ర ప్రభుత్వం