Garuda Vahana Seva | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై నుంచి భక్తులకు దర్శనమిచ్చార
తిరుమల :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ.
మైలార్దేవ్పల్లి: కాటేదాన్ వెంకటేశ్వర దేవాలయ అభివృద్ధికి భక్తులు తమ వంతుగా ధన ,వస్తు రూపేణా కానుకలు సమర్పిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వెంకన్న గుట్టపై వెలసిన శ్రీపద్మావతి గోదా సమేత వెంకటేశ్