తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి భాజాలు మోగాల్సి ఉంది. కానీ.. విధి వక్రీకరించి చావు డప్పు మోగింది. ఇంట్లో విద్యుత్తు షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కరీంనగర్ జిల్లాలో గత నెలలో కురిసిన వర్షాలతో పాతాళానికెళ్తున్న గంగమ్మ తిరుగు పయనమైంది. ఈసారి ఆలస్యంగానైనా విస్తారంగా వానలు పడడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్ల�
తెలంగాణ పథకాలే దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ఊరూరా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ర్యాల�
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెన్గంగ పరీవాహక డొలార, మహారాష్ట్ర పిప్పల్కోటి మధ్య గంగ జాతర సంప్రదాయబద్ధంగా మొదలైంది. సోమవారం గురుశిష్యులు రాంనందన్, మాధవరావుల సమాధుల వద్ద భక్తులు పూజలు చేశారు.