ఖైరతాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లలో గురువారం సాయంత్రం కొన్ని
ప్రజల సహకారంతో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెక్లెస్ రోటరీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజ
వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్సాగర్'గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక �
షాద్నగర్లో భక్తిశ్రద్ధలతో వైభవంగా పూజలు అందుకున్న గణపయ్యాలు గురువారం రాత్రి గంగమ్మ చెంతకు చేరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు అ�