ఇల్లెందు పట్టణంలోని R & R కాలనీ 12వ వార్డు 6వ లైన్లో పరశురాం యూత్ కమిటీ గణనాథుడిని ఏర్పాటు చేసింది. శనివారం శోభాయాత్ర నిర్వహించారు. అదే కాలనీకి చెందిన ఇమామ్ రూ.49,116 వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నాడు.
మండల కేంద్రంతోపాటు పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన వేలంపాటలో లడ్డూను మునావత్ రాకేశ్నాయక్ రూ.2.10 లక్షలకు, చిన్న లడ్డూను బానోవత్ శంక్ర్నాయక్ రూ.1.55 లక్షలకు,
గ్రేటర్లో లంబోదరుడి లడ్డూకి విశేషమైన ఆదరణ వస్తున్నది. ఏటా ఘనంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాల్లో ఆనవాయితీగా నిర్వహించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే అధిక ధరకై�
గణేష్ ఉత్సవాల్లో లడ్డూ వేలానికి (Ganesh Laddu Auction) ప్రత్యేకత ఉన్నది. లంబోధరుడితోపాటు నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని భక్తులు విశేషంగా భావిస్తారు. దానిని దక్కించుకోవడానికి ఎంతైనా వెచ్చిస్తుంటారు. ఇందులో భాగ�
నగరంలో గణపతి లడ్డూ వేలం అ‘ధర’హో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణ ప్రత్యేక
హైదరాబాద్ నగర శివారు పరిధిలో బండ్లగూడ సన్ సిటీలోని కీర్తి రిచ్మండ్ విల్లాలో గణేశ్ లడ్డూ వేలంలో దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. రూ.1.26 కోట్లకు ఆ కాలనీకి చెందిన బాల్గణేశ్ గ్రూప్ లడ్డూను కైవసం �