మహితాపురం గ్రామ సమీపంలోని గడి చెరువు జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ప్రకృతి ఒడిలో ఉన్న జలపాతం జల కళను సంతరించుకోవడంతో గురువారం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం,
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కొండకింద గండి చెరువులోకి మల్లన్నసాగర్ నుంచి కాళేశ్వరం జలాలు వచ్చి చేరుతున్నాయి. కొండకండ్ల గ్రామంలోని 15వ ప్యాకేజీ క్రాస్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం నీటిని విడుదల చ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి చెంతకు మల్లన్న సాగర్ జలాలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొండకండ్ల గ్రామంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్ద 15వ ప్యాకేజీ ప్రధాన కాల్వలోకి ఇరిగేషన్ అధికార�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చెంత గోదావరి జల సవ్వడులు హోరెత్తనున్నాయి. స్వామివారి తెప్పోత్సవాలు నిర్వహించే గండి చెరువును గోదావరి జలాలతో నింపాలనే ప్రభుత్వ సంకల్పానిక