ఆసియా దిగ్గజాలైన భారత్, చైనా సంబంధాలు చాలాకాలం ఎడమొగం పెడమొగంగానే ఉన్నాయి. 1962 యుద్ధం, దరిమిలా చైనా పలు భూఖండాలు ఆక్రమించుకోవడం రెండు దేశాల మధ్య అగాధానికి కారణమయ్యాయి. ఆ తర్వాత చైనా చెదురుముదురుగా దురాక్�
Galwan valley:గాల్వాన్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ తన కదలికల్ని పెంచింది. అక్కడ ఉన్న సైనికులు అతిశీతల వాతావరణంలోనూ క్రికెట్ ఆడుతున్నారు. గడ్డకట్టిన సరస్సులో గుర్రాలపై తిరుగుతూ పహారాకాస్తున్నారు.
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ నగరంలో టార్చ్ రిలే జరిగంది. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గా�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న గాల్వన్ లోయలో .. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు గాల్వన్ లోయలో జాత�
ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం ఇప్పటికైనా మౌనం వీడాలన్న రాహుల్ న్యూఢిల్లీ: దేశ సరిహద్దులో చైనా మరోసారి హద్దుమీరింది. గల్వాన్ లోయలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ నెల 1న ఆ దేశ జాతీయ జెండాను ఎగు�
న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన గల్వాన్ లోయ ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా లోకల్సర్కిల్స్ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్
లేహ్ : గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. గాల్వన్ ఘర్షణకు నేటితో ఏడాది ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ లేహ్లో గా�
బీజింగ్ : భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో నిజమైన విలన్కు ఫలితం దక్కింది. ఘర్షణకు మూలకారకుడైన జనరల్ జావో జోంగ్కికి జిన్పింగ్ ప్రభుత్వం ముఖ్యమైన స్థానాన్ని కల్పించింది. పీఎల్ఎకు చెందిన ఈ మాజీ టా�