పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్ దశాదిశను మార్చిన ఘనత కేసీఆర్కే దక్కిందని, కేసీఆర్ అద్భుతమైన భవనాలు కట్టిస్తే నేడు వాటికి సున్నం వేసే దిక్కులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రశాంత్ జాతీయస్థాయి క్రికెట్ బీ టీంకు తెలంగాణ నుంచి ఎంపికయ్యాడు. చాలెంజర్ ట్రోఫీ 24లో ఆడుతున్న ప్రశాంత్ శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క�
క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా గజ్వేల్ పట్టణం మారిందని, కేసీఆర్ పాలనలో క్రీడాకారులకు తగిన గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఖోఖో క్లబ్ ఆధ్వర్యంలో గజ్వేల్ బ�
ప్రొఫెసర్ జయశంకర్ చూపిన బాటలో సీఎం కేసీఆర్ నడిచి 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని వైష్ణవి గార్డెన్స్లో
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణంలో 15 ఎకరాల్లో సమీకృత క్రీడా గ్రామం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( SATS )