Siddaramaiah: సింగందుర్ బ్రిడ్జ్ను కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ప్రారంబించారు. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
ఓ మహిళా ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాయడం వివాదంగా మారింది. తన భార్య సలహాదారుగా ఉన్న సంఘం ప్రయోజనాల కోసమే ఆయన ఈ లేఖ రాశ�
అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సం�
బీజేపీలో వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా పార్టీలో కీలకమైన పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని బుధవారం పునర్వ్యవస్థీకరించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి బీజేపీ కీల
దేశంలో రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించడానికి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గడ్కరీ తెలిపారు. ‘భారత్ ఎన్సీఏపీ (భారత్ కొ�
న్యూఢిల్లీ, మార్చి 23: జాతీయ రహదారులపై రెండు టోల్ బూత్ల మధ్య దూరం కచ్చితంగా 60 కిలోమీటర్లు ఉండాలని, మధ్యలో అదనంగా ఏర్పాటు చేసిన వాటిని మూడు నెలల్లో పూర్తిగా తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకట
న్యూఢిల్లీ : వాహనదారులకు గుడ్న్యూస్. పెట్రోల్, డీజిల్, విద్యుత్ అవసరం లేని వాహనాలు త్వరలోనే రహదారులపై దూసుకెళ్లనున్నాయి. ప్రస్తుతం ఆయా ఇంధనాలతో నడిచే కార్లు నడుస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే హైడ్ర