ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట అజరామరమని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వామపక్ష, విప్లవ, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ని�
ప్రజా గాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అమీర్పేటలో ఉన్న అపోలో స్పెక్ట్రా దవాఖానలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గద్దర్ కొద్ది రోజుల కిందట �
Gaddar | ప్రజాగాయకుడు గద్దర్కు శాసనసభ, ప్రభుత్వం నివాళి అర్పించింది. గద్దర్ మరణ వార్త తెలియగానే ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. శాసనసభలో మంత్రి �
CM KCR on Gaddar | ప్రజా గాయకుడు గద్ధర్ భౌతిక కాయానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభ
Gaddar | ప్రజా గాయకుడు గద్దర్ కు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నివాళులర్పించింది. ఆయన మరణ వార్త తెలియగానే అసెంబ్లీలో శాసనసభ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నివాళులర్పించార�