దేశంలో మధ్యతరగతి తలసరి ఆదాయం పెరుగుతున్నది. 2011-22 ఆర్థిక సంవత్సరాల మధ్య దాఖలైన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ల ఆధారంగా ఎస్బీఐ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో సున్నా ఆదాయపు పన్ను కేటగిరి సంఖ్య �
ఫుడ్ అండ్ కిరాణా ఉత్పత్తుల డెలివరీ సేవల సంస్థ స్విగ్గీ నష్టాలు మరింత పెరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ. 3,628.9 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్ వాటాదారుల పంట పండింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో వాటాదారులకు రూ.24,100 కోట్ల(3.1 బిలియన్ డాలర్లు) నిధులను పంచింది.
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం మాత్రమే వృద్ధిచెందింది. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కంటే ఈ జనవరి- మార్చిలో జీడీపీ వృద్ధి దిగజారినట�
ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి రూ. 30,307 కోట్ల డివిడెండ్ చెల్లించే ప్రతిపాదనను తమ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం తెలిపింది.
ముంబై: దేశంలోని వాణిజ్య సంస్థలు టెక్నాలజీ కోసం భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఐటీ-బీపీఎం పరిశ్రమకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఇందులో నియామకాల జోరందుకుంది. ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బిజ�
కీలక వడ్డీరేట్లు యథాతథం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో నిర్ణయం ముంబై, ఆగస్టు 6: కరోనా ప్రభావం నేపథ్యంలో మరోసారి రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యసమీక్షలో వృద్ధిరేటుకే ప్రాధాన్యతనిచ్చింది. రెపో, రివర్స్ రెప�