యాసంగి పంటల సాగుకు నీటి ఢోకా లేదు. ఈ ఏడాది సాధారణానికి మించి వర్షాలు కురవడంతో ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎంజీకేఎల్ఐతో పాటు జూరాల, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా 4,06,725 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యునిఫైడ్�
ఇటీవల కురిసిన వర్షాలతో రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిషన్కాకతీయ పనుల వల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరింది. కాల్వలను మరమ్మతు చేయడం వల్ల వరదనీరు వృథా కాకు�
సాగర్ ఆయకట్టు పరిధిలోనూ నారుమళ్లకు నీటిని విడుదల చేసుకునేందుకు ఇబ్బందులు లేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఏ మాత్రం వరద మొదలైనా గతంలో మాదిరిగానే విద్యుత్తు ఉత్పత్తి ద్వారా
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్గా మార్చేందుకు ప్రభ�