పర్యావరణ పరిరక్షణతో పాటు మన ఆరోగ్యం-మన చేతుల్లోనే .. అనే నినాదంతో దుబ్బాక శివారులో ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్) మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. లక్షలు వెచ్�
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హుస్నాబాద్లో మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రం నిర్మాణం పూర్తయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి మార్గాలుగా మారాయి. పచ్చదనం, స్వచ్ఛతలో పల్లెలు, ప�
తెలంగాంలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎఫ్ఎస్టీపీ) నిర్వహణకు ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు అస్కి, కోవిస్ట్రో సంస్థ లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ కీలకమే వ్యర్థాల శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీ మానవ వ్యర్థాల శుద్ధికోసం ఎఫ్ఎస్టీపీల నిర్మాణం పారిశుద్ధ్యంలో దేశానికే హైదరాబాద్ ఆదర్శం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ వె�