ట్యాంక్బండ్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలన సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి భక్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నిమజ్జనం సందర్భంగా పోలీసుల తీరును మేయర్ వద్ద ఎండగ�
కత్తి పట్టే రౌడీలతో కొందరు ఖాకీలు దోస్తీ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే కొందరు పోలీసులు.. రౌడీలతో చట్టాపట్టాలేసుకుంటూ తిరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలను చైతన్యపర్చడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసే ధ్యేయంగా పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం సైకిల్పై 51 కిలోమీటర్లు త�
Minister Errabelli | ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో పోలీసు శాఖ వ్యవస్థపై గౌరవం పెరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) అన్నారు.