రోజురోజుకూ ఎండలు ముదురుతుండడంతో చల్లని వ్యాపారాలు జోరందుకున్నాయి. వేసవి దాహం తీరేలా మట్టి కుండల వినియోగం పెరిగింది. పేదోడి ఫ్రిజ్గా పేరొందిన కుండలను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సిద్ధం
ఒక్కసారిగా పెరిగిన ఎండతీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచి చీకటి పడేదాకా భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇండ్లల్లో చల్లదనం కోసం ఏసీలు, ఫ్రీజ్లు, కూలర్ల�
పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం
ఎండకాలంలో మట్టికుండలో నీళ్లు తాగితే చల్లదనానికి చల్లదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందుకే ఇప్పటికీ ఎన్ని అధునాతన ఫ్రిజ్లు వచ్చినా కుండ డిమాండ్ మాత్రం తగ్గలేదు. అందుకే మార్కెట్లో కుండలు, రంజన్లకు భలే గిర�
బ్రసెల్స్: ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ గురించి ఓ తీపి కబురు చెప్పింది యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఫైజర్ టీకాలను నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో దాచవచ్చు అని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఫైజర్ క