రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వ�
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తాజా నివేదిక కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలను టైంబాంబుగా అభివర్ణించిన నివేదిక.. వాటికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉన్నదన
SBI report on Freebies | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘ఉచితాల’పై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఉచిత పథకాలపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు చేసింది. సుప్రీం కోర్టు నేతృత్వంలోని కమిటీతో రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను
Ministe KTR | నిరుపేదలకు ఉచితంగా ఇండ్లు, విద్య, వైద్యం ఇస్తామన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీజేపీ మూర్ఖత్వం చూస్తుంటే విచిత్రంగా
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి, విచారించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ముగ్గురు సభ్యుల
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్ధానాల అంశం గురించి ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ పరిశీలించాలని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అఖిల పక్ష భేటీలో దీన్ని చర్
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు ముఖ్యమైన అంశమని, దీనిపై చర్చ జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ అంశంపై ఇవాళ స్పందిస్తూ.. ఒకవేళ రాష్ట్రాలు ఉచిత
ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ �
ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని మేం అనుకోవడంలేదు. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే వాళ్లు మొగ్గుచూపుతారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే చూడండి. ఆ పథకం ద్వారా అవసరమైన
ఎన్నికల సమయంలో ఉచిత హామీలను నియంత్రించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సవాల్ చేస్తూ తమిళనాడులోని అధికార డీఎంకే మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉచిత పథకాలు అనే అంశం చాలా విస్తృతమైనదని, ఇం దులో �
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. స
సామాన్యుడి కడుపుగొట్టి, కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడమేనా తమరి విధానం? అంటూ మోదీని కేటీఆర్ నిలదీశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తారా? అని ప�
చెన్నై: తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీని పరోక్షంగా విమర్శించారు. ఎన్నికల్లో ఉచిత హామీలను ప్రకటించడాన్ని తప్పుపట్టిన మోదీని ఉద్దేశించి, ‘కొంతమంది కొత్తగా పుట్టుకొచ్చారు…